ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివారులో క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ పేపాల్ ఫౌండేషన్ కలిసి సంయుక్తంగా ఐసిటీ వర్క్ షాపును బుధవారం ప్రారంభించారు ఈ వర్క్ షాప్ ఈనెల 24 వరకు జరగనుంది ఈ కార్యక్రమానికి ఐసిటీ అకాడమీకి చెందిన తెలంగాణ హెడ్ గోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రధానోపాన్యాసం చేశారు ఆయన ప్రసంగిస్తూ ఐసిటీ పరిజ్ఞానంతో సేల్స్ ఫోర్స్ సంబంధించిన ఉద్యోగాలు ఎలా పొందవచ్చు విద్యార్థిలకు సోదాహరణంగా వివరించారు ఈ శిక్షణ కార్యక్రమంలో సేల్స్ ఫోర్స్ టెక్నాలజీస్ టూర్స్ పై శిక్షణ ఇవ్వనున్నారు క్షత్రియ విద్యాసంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీ పట్ల లోతైన అవగాహనను పొందేందుకు ఐసిటి టెక్నాలజీ వంటి అంశాలపై వర్క్ షాప్ ఉపయోగపడుతుందని అన్నారు ప్రిన్సిపాల్ రామ్ కింకర్ పాండే మాట్లాడుతూ ఐసీటీలో అనేక ఉద్యోగాలు ఏర్పడుతున్నాయని కాబట్టి విద్యార్థులు ఈ టెక్నాలజీని నేర్చుకోవాలని మరింత పరిజ్ఞానం నుండి పొందాలని తద్వారా ఉద్యోగం పొందడం చాలా సులభతరం అవుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి ఐసిటీ అకాడమీ నుండి ధీరాజ్ సతీష్ కుమార్లు గౌస్ బాషా శిక్షకుల వ్యవహరించనున్నారు కార్యక్రమంలో టిపిఓ సునీల్ గట్టడి వివిధ విభాగాల అధిపతులు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు